విడిపోతే క‌ల‌దు సుఖం… త‌మ్ముళ్ల అంత‌ర్మ‌థ‌నం

తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌భావం తెలుగుదేశం పార్టీని ఇప్పుడిప్పుడే వ‌దిలేలా లేదు. ముప్ప‌యి ఏళ్ల విరోధాన్ని వ‌దిలి కాంగ్రెస్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం అంత తేలికైన విష‌యం కాద‌ని కింది స్థాయిలో త‌మ్ముళ్ల‌కు బాగానే అర్థ‌మ‌వుతున్న‌ట్లు ఉంది. అందుకే ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తుపై తెలుగుదేశం నాయ‌క‌త్వంపై కింది స్థాయి కేడ‌ర్ నుంచి తీవ్రంగా ఒత్తిడి వ‌స్తున్న‌ట్టు స‌మాచారం. రాష్ట్రమును ముక్క‌లు చేసిన‌ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే వైసీపీ, జ‌న‌సేన‌ల‌కు ఎన్నిక‌ల్లో ఆయుధం ఇచ్చిన‌ట్టే అని ఎక్కుమంది తెలుగుదేశం నాయ‌కులు …

విడిపోతే క‌ల‌దు సుఖం… త‌మ్ముళ్ల అంత‌ర్మ‌థ‌నం Read More »

త‌మ్ముళ్లూ…. అధైర్య‌ప‌డ‌కండి… టీఆర్ఎస్ కంటే మ‌న‌కే ఎక్కువ సీట్లు

తెలంగాణ‌లో అనూహ్య ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో ఖంగుతున్న తెలుగు త‌మ్ముళ్ల‌కు ధైర్యం నూరిపోసే ప‌నిలో ప‌డ్డారు చంద్ర‌బాబు నాయుడు. తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను రుజువుగా చూపించి వైసీపీ, జ‌న‌సేన ఇప్ప‌టికే తెలుగుదేశంపై పూర్తి స్థాయిలో అటాక్ ప్రారంభించాయి. ఏపీలో కూడా టీడీపీకి రెండు సీట్లే వ‌స్తాయ‌ని వాగ్బాణాలు ఎక్కుపెడుతున్నాయి. దీన్ని తిప్పికొట్టి పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా చంద్ర‌బాబు నాయ‌కుల‌కు, కేడ‌ర్‌కు దిశానిర్దేశం మొద‌లుపెట్టారు. వైసీపీ, జ‌న‌సేన‌ల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని, వాళ్లు మైండ్ గేమ్ ఆడుతున్నార‌ని, తెలంగాణ‌లో టీఆర్ ఎస్ …

త‌మ్ముళ్లూ…. అధైర్య‌ప‌డ‌కండి… టీఆర్ఎస్ కంటే మ‌న‌కే ఎక్కువ సీట్లు Read More »

ఓట్లు ఏయించుకున్న‌రు…. పైస‌లు ఇయ్య‌లె

ఖ‌మ్మంలో విచిత్ర సంఘ‌ట‌న జ‌రిగింది. ఓట్లు వేసిన ప్ర‌జ‌లు ఓటు వేసినందుకు త‌మ‌కు ఇవ్వాల్సిన డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని ఓ అభ్య‌ర్థికి చెందిన నాయ‌కుడిని నిల‌దీశారు. శుక్ర‌వారం ఓటు వేసి పోలింగ్ మ‌రుస‌టి రోజు శ‌నివారం మొత్తం స‌ద‌రు నాయ‌కుడి ఇంటి వ‌ద్ద‌నే వెయిట్ చేశారు. డ‌బ్బుల ఇస్తాన‌ని వాగ్దానం చేసిన నాయ‌కుడు క‌నిపించ‌క‌పోయేట‌ప్ప‌టికి మ‌రింత ఆవేద‌న చెందారు. స్థానిక వేణుగోపాల న‌గ‌ర్‌లో ఈ సంఘ‌టన జ‌రిగింది. స్థానిక అభ్య‌ర్థి ఒక‌రు 1280 మంది ఓట‌ర్ల‌ను డ‌బ్బుతో మ‌భ్య‌పెట్టాడు. …

ఓట్లు ఏయించుకున్న‌రు…. పైస‌లు ఇయ్య‌లె Read More »