హరీష్ రావు ఇంటి వద్ద భారీగా జనం… ఎందుకు వచ్చినట్టు?
శనివారం ఉదయం బంజారా హిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద భారీగా జనసందడి నెలకొంది. హరీష్ రావు ఇంటివద్దకు భారీ సంఖ్యలో జనం వస్తుండటంతో మీడియా కూడా అలర్ట్ అయింది. కేటీఆర్ను టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించిన నేపథ్యంలో ఏమైనా సంచలనాలు ఉంటాయేమోనని అందరూ అనుమానం వ్యక్తం చేశారు. అయితే హరీష్ రావు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచినందున అభినందించడానికి ప్రజలు వచ్చారని తెలిసింది. అదే సందర్భంలో కొంత మంది అభిమానులు టీఆర్ ఎస్లో తాజా పరిణామాల …
హరీష్ రావు ఇంటి వద్ద భారీగా జనం… ఎందుకు వచ్చినట్టు? Read More »