ప్రభాస్కి షాకిచ్చిన బాహుబలి 3
టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే హైదరాబాద్లో ఆక్రమణలపై కొరడా ఝులిపించడం ఆనవాయితీగా మారింది. 2014లో అధికారం చేపట్టిన తొలినాళ్లలో మాదాపూర్, నిజాంపేట్ ప్రాంతాల్లో ఆక్రమణల పేరుతో అనేక కట్టడాలను తొలగించారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సర్వే కూడా జరిగింది. అయితే తర్వాత నాగార్జున ఎలాగోలా మేనేజ్ చేయగలిగారు. రెండోసారి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ ఆక్రమణల కూల్చివేత పర్వం మొదలుపెట్టింది. ఈసారి ప్రముఖ హీరో ప్రభాస్ ఇందులో ఇరుక్కున్నాడు. రెవిన్యూ అధికారులు హైదరాబాద్ నగరం శివార్లలో అనేక …