ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమెరికా ప‌ర్య‌ట‌న వెనుక‌…?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమెరికాలో యాత్ర‌లో ఉన్నారు. పార్టీ ముఖ్య‌నేత, మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌తో క‌లిసి యూఎస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న వెనుక ఆంత‌ర్యం ఏమిట‌నేది ఇంకా ఎవ‌రికీ నిర్దిష్టంగా తెలియ‌లేదు. రానున్న అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు నిధుల సేక‌ర‌ణే ల‌క్ష్యంగా ప‌ర్య‌ట‌న చేస్తున్న‌ట్టు వినికిడి. జ‌న‌సేన వ‌ర్గాలు మాత్రం ఏపీలో పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డానికి త‌మ నేత అమెరికా వెళ్లిన‌ట్టు చెప్పుకుంటున్నారు. ఇది విన‌డానికి కొంచెం విడ్డూరంగానే …

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమెరికా ప‌ర్య‌ట‌న వెనుక‌…? Read More »

తెలుగువారి సిలికాన్ సిటీగా తిరుప‌తి

ఏపీలో ప‌రిశ్ర‌మ‌ల‌కు శంకుస్థాప‌న‌లు ఊపందుకుంటున్నాయి. గ‌డ‌చిన‌వారంలోనే అమ‌రావ‌తిలో 5 ఐటీ కంపెనీలు, తాజాగా తిరుప‌తిలో ఎలక్ట్రానిక్ ప‌రిక‌రాల త‌యారీ కంపెనీ టీసీఎల్ కేంద్రాల‌కు ప్రారంభోత్స‌వాలు జ‌రిగాయి. ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌చ్చు… గెల‌వొచ్చు కానీ విభ‌జ‌న‌తో తీవ్రంగా న‌ష్ట‌పోయిన రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న విష‌యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చొర‌వ అభినంద‌నీయ‌మే. అనంత‌పురంలో కియా కార్ల కంపెనీ, శ్రీ సిటీ, అమ‌రావ‌తిలో హెచ్‌సీఎల్ లాంటివి స‌మీప భ‌విష్య‌త్తులో ఏపీకి గుర్తింపు తీసుకురానున్నాయి. తాజాగా తిరుపతి సమీపంలోని ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీ ప‌రిశ్ర‌మ‌లు …

తెలుగువారి సిలికాన్ సిటీగా తిరుప‌తి Read More »

టీఆర్ఎస్ లోక్‌స‌భ అభ్య‌ర్థులు వీళ్లే

అసెంబ్లీ ఎన్నికల్లో ఘ‌న విజయం సాధించిన తరువాత టిఆర్ఎస్ పార్టీ వ‌చ్చే ఏప్రిల్, మే నెలలో జ‌రగనున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు అంతేవేగంతో స‌మాయ‌త్తం అవుతోంది. పలు సిట్టింగ్ ఎంపీలకు కేసీఆర్ ఇప్పటికే సీట్లు ఖ‌రారు చేశారు. అసెంబ్లీ ఎన్నిక‌ల మాదిరిగానే సిట్టింగ్‌లు అంద‌రికీ మ‌ళ్లీ సీట్లు ఇస్తాన‌ని, ఫిక‌ర్ చేయ‌కుండా వెళ్లి ప‌నిచేసుకోమ‌ని కేసీఆర్ హామీ ఇవ్వ‌డంతో సిట్టింగ్ అభ్య‌ర్థులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ల్ల ఖాళీ అయిన మ‌ల్కాజిగిరి, పెద్ద‌ప‌ల్లి స్థానాల‌కు కొత్త …

టీఆర్ఎస్ లోక్‌స‌భ అభ్య‌ర్థులు వీళ్లే Read More »