మహిళా క్రికెట్లోకి మరో తెలుగమ్మాయి.. అరుంధతి రెడ్డి
భారత మహిళా క్రికెట్లోకి మరో తెలుగుతేజం ప్రవేశించింది. తాజాగా న్యూజీలాండ్ పర్యటనకు ప్రకటించిన టీ20 జట్టులో హైదరాబాద్కు చెందిన ఫాస్ట్ బౌలర్ అరుంధతి రెడ్డి చోటు సంపాదించింది. మిథాలీ రాజ్ ఇప్పటికే భారత మహిళా క్రికెట్లో అద్భుతమైన విజయాలు సాధించి అమ్మాయిలకు ప్రేరణగా నిలిచింది. అమ్మాయిలు క్రికెట్ను కెరీర్గా ఎంచుకోవడానికి మిథాలీ రాజ్ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అరుంధతి రెడ్డి ప్రవేశంతో తెలుగు రాష్ట్రముల నుంచి మరింత మంది అమ్మాయిలు క్రికెట్ వైపు ఆసక్తి చూపించే అవకాశం …
మహిళా క్రికెట్లోకి మరో తెలుగమ్మాయి.. అరుంధతి రెడ్డి Read More »