పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం ఇచ్చిన కిక్కుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వడివడిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తిరుగులేని మెజారిటీతో అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే అనూహ్య రీతిలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ను నియమించి అనేక సంకేతాలు పార్టీ శ్రేణులకు, ప్రజలకు పంపించారు. దీంతో ఏదో ఒక రోజు కేటీఆర్ ముఖ్యమంత్రిగా పట్టాభిషిక్తులవడం ఖాయమని అందరికీ అర్థమైంది. అయితే ఇది ఎప్పుడా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. కేసీఆర్ నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయనేది అంత తేలిగ్గా …