నవ్యాంధ్ర చరిత్రలో కీలకమైన రోజు
ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఈరోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది. పరిపాలనకు అత్యంత కీలకమైన సెక్రటేరియట్ భవనాలకు ఈరోజు శంకుస్థాపన జరగనుంది. విభజనతో తీవ్రంగా నష్టపోయి, ఎలాంటి కనీస సౌకర్యాలు లేకుండా ఏర్పాటైన ఆంధ్ర ప్రదేశ్ కు సచివాలయం ఒక కీలకమైన చిరునామా అవుతుంది. ఇతర రాజకీయ వ్యూహాలు, విమర్శలు ఎలా ఉన్నా నవ్యాంధ్రప్రదేశ్ కు దీన్ని ఒక చారిత్రక దినంగా చెప్పుకోవచ్చు. మొత్తం 5 టవర్లలో ప్రపంచంలోనే ఎత్తయిన సెక్రటేరియట్ కాంప్లెక్స్ అమరావతిలో కట్టనున్నారు. సాంకేతికంగా జూన్ …