అమిత్ షా సభకు ఖాళీ కుర్చీల స్వాగతం
బీజేపీ నాయకులకు ఏపీలో ఘోర అవమానాలు తప్పడం లేదు. బస్సు యాత్ర ప్రారంభించడానికి శ్రీకాకుళం వచ్చని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు చేదు అనుభవం ఎదురైంది. కనీసం కుర్చీల నిండా కూడా జనం లేకపోవడంతో ఆయన ఏవో కొన్ని మాటలు మాట్లాడి బస్సు యాత్రకు జండా ఊపి వెళ్లిపోయారు. సాయంత్రం జరగాల్సిన బహిరంగ సభను కూడా రద్దు చేసుకున్నారు. ఇదీ ఏపీలో బీజేపీ పరిస్థితి. ఇక త్వరలో రానున్న మోదీకి ఎలాంటి అనుభవం ఎదురవుతుందో చూడాలి. …