అమిత్ షా స‌భకు ఖాళీ కుర్చీల స్వాగ‌తం

బీజేపీ నాయ‌కుల‌కు ఏపీలో ఘోర అవ‌మానాలు త‌ప్ప‌డం లేదు. బ‌స్సు యాత్ర ప్రారంభించ‌డానికి శ్రీకాకుళం వ‌చ్చ‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాకు చేదు అనుభవం ఎదురైంది. క‌నీసం కుర్చీల నిండా కూడా జ‌నం లేక‌పోవ‌డంతో ఆయ‌న ఏవో కొన్ని మాట‌లు మాట్లాడి బ‌స్సు యాత్ర‌కు జండా ఊపి వెళ్లిపోయారు. సాయంత్రం జ‌ర‌గాల్సిన బ‌హిరంగ స‌భ‌ను కూడా ర‌ద్దు చేసుకున్నారు. ఇదీ ఏపీలో బీజేపీ ప‌రిస్థితి. ఇక త్వ‌ర‌లో రానున్న మోదీకి ఎలాంటి అనుభవం ఎదుర‌వుతుందో చూడాలి. …

అమిత్ షా స‌భకు ఖాళీ కుర్చీల స్వాగ‌తం Read More »

వీడ‌ని మిస్టరీ, సా…..గుతున్న శిఖా చౌద‌రి విచార‌ణ

అమెరికాలో స్థిర‌ప‌డిన తెలుగు వ్యాపార వేత్త చిగురుపాటి జ‌య‌రామ్ హ‌త్య విచార‌ణ గంద‌ర‌గోళంగా మారింది. నిందితులుగా అనుమానిస్తున్న శిఖా చౌద‌రి, రాకేశ్ రెడ్డి ఒక‌రికొక‌రు పొంత‌న లేని స‌మాధానాలు చెప్ప‌డం, జ‌య‌రామ్ భార్య త‌న‌కు ఎవ‌రి మీద అనుమానం లేద‌ని చెప్ప‌డం, ర‌క‌ర‌కాల ఒత్తిళ్ల‌తో, ఆధారాల‌తో పోలీసులు ఒక నిర్దార‌ణ‌కు రాలేక‌పోవ‌డం మొత్తం ఉదంతాన్ని నీరుగార్చేలా క‌నిపిస్తుంది. రెండు రోజులుగా శిఖా చౌద‌రిని విచారిస్తున్న‌ప్ప‌టికీ పోలీసుల‌కు ఎలాంటి కీల‌క స‌మాచారం ల‌భించ‌లేదు. త‌మ మ‌ధ్య అక్ర‌మ సంబంధం …

వీడ‌ని మిస్టరీ, సా…..గుతున్న శిఖా చౌద‌రి విచార‌ణ Read More »

శిఖా చౌద‌రి పైనే అనుమానాలు.. జ‌య‌రామ్ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ

అమెరికాలో స్థిర‌ప‌డిన తెలుగు వ్యాపార‌వేత్త, కోస్ట‌ల్ బ్యాంక్ ఎండీ, ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత‌ చిగురుపాటి జ‌య‌రామ్ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ దాదాపు వీడిన‌ట్టే. జ‌య‌రామ్ మేన‌కోడ‌లు శిఖా చౌద‌రి ఈ హ‌త్య‌లో కీల‌క‌పాత్ర పోషించిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు శిఖా చౌద‌రిని హైద‌రాబాద్‌లో అరెస్టు చేసి కొన్ని గంట‌లుగా ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌ధానంగా కుటుంబ వివాదాలు, ఆర్థిక లావాదేవీలు జ‌య‌రామ్ హ‌త్య‌కు కార‌ణాలు అయి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. హ‌త్య జ‌రిగిన జ‌న‌వ‌రి 30 రోజు రాత్రి …

శిఖా చౌద‌రి పైనే అనుమానాలు.. జ‌య‌రామ్ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ Read More »