పీకే గురించే పార్టీల ఆశ‌లు, ఆందోళ‌న‌లు

ఆంధ్ర ప్ర‌దేశ్‌లో ఎవ‌రి నోట చూసినా పీకే మాటేనంట‌. ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను డిసైడ్ చేయ‌బోయేది ఈ పీకేనే అంట‌. జేసీ దివాక‌ర్ రెడ్డి నుంచి ఇత‌ర టీడీపీ నేత‌లు అంతా ఈ పీకే మీద‌నే ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రోవైపు వైకాపా నేత‌లు పీకే అంటే ఎంతోకొంత ఆందోళ‌న చెందుతున్నారు. ఫలితాలు వెలువ‌డేదాకా ఇరు పార్టీల నేత‌లు పీకే గురించి ఆలోచించ‌క త‌ప్పేట్టు లేదు. పీకే అంటే ఇంత‌కీ ఎవ‌ర‌నుకుంటున్నారు. ప్ర‌శాంత్ కిషోర్ కాదు. జ‌న‌సేన నేత ప‌వ‌న్ …

పీకే గురించే పార్టీల ఆశ‌లు, ఆందోళ‌న‌లు Read More »

రిట‌ర్న్ గిఫ్టుపై కేసీఆర్ వెనుకంజ‌?

తెలంగాణ ఎన్నిక‌ల్లో గెలిచిన సంద‌ర్భంగా ఏపీ రాజ‌కీయాల‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు అంత తేలిగ్గా మ‌ర్చిపోయేవి కావు. తెలంగాణ‌కు వ‌చ్చి టీఆర్ ఎస్‌ను ఓడించ‌డానికి ప్ర‌య‌త్నించిన చంద్ర‌బాబు నాయుడుకు రిట‌ర్న్ గిఫ్ట్ త‌ప్ప‌కుండా ఇస్తామ‌ని కేసీఆర్ ఆనాడు చెప్పారు. అప్ప‌టి నుంచి అనేక సంద‌ర్భాల్లో కేసీఆర్‌, ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్‌, త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ లాంటి టీఆర్ ఎస్ నాయ‌కులు చంద్ర‌బాబు ఓట‌మికి తామంతా కృషి చేస్తామ‌ని చెప్పారు. ఏపీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఓట‌మే ప్ర‌ధాన ల‌క్ష్యంగా …

రిట‌ర్న్ గిఫ్టుపై కేసీఆర్ వెనుకంజ‌? Read More »

ఏపీలో బీజేపీ ఆప‌సోపాలు – రైల్వే జోన్‌తో న‌ష్ట‌మే

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో ఎలాగైనా ప్ర‌జాభిమానం చూర‌గొనాల‌ని బీజేపీ ఆపసోపాలు ప‌డుతుంది. ప్ర‌త్యేక హోదా విష‌యంలో బీజేపీ వైఖ‌రిని ఏపీ ప్ర‌జ‌లు బాగా నిర‌సిస్తుండ‌టంతో, ఆ వ్య‌తిరేక‌త‌ను పోగొట్ట‌డానికి రైల్వే జోన్‌ను కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అంతా వ్యూహాత్మకంగానే చేస్తున్న‌ప్ప‌టికీ ఫ‌లితం మాత్రం క‌నిపించ‌డం లేదు. రైల్వే జోన్ విష‌యంలో కూడా బీజేపీని దుర‌దృష్టం వెంటాడింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌ర్య‌ట‌న‌, స‌భ‌కు రెండ్రోజులు ముందుగా రైల్వే జోన్ ప్ర‌క‌టించి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టాల‌ని ప్ర‌య‌త్నించింది. …

ఏపీలో బీజేపీ ఆప‌సోపాలు – రైల్వే జోన్‌తో న‌ష్ట‌మే Read More »