తెలంగాణ ఎన్నికల్లో సీమాంధ్ర ఉద్యోగుల ఓట్లు ఎవరికి పడనున్నాయ్?
రాష్ట్ర విభజన తర్వాత దాదాపు 11 వేల మంది ఆంధ్రా ఉద్యోగులు అమరావతికి తరలిపోయారు. వీరు ఉద్యోగ రీత్యా అమరావతికి వెళ్లినప్పటికీ ఓటు హక్కు మాత్రం హైదరాబాద్లోనే ఉంది. స్థానికత సమస్యల వల్ల చాలా తక్కువమంది మాత్రమే ఓటు హక్కును ఏపీకి మార్చుకున్నారు. మరోవైపు తెలంగాణలో తమ పిల్లలు చదువుకుంటుండటంతో హైదరాబాద్లో ఓటు ఉంటేనే మంచిదని ఎక్కువమంది భావించారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఈ 11 వేల మంది ఉద్యోగుల ఓట్లు అనేక నియోజకవర్గాల్లో కీలకంగా మారనున్నాయి. …
తెలంగాణ ఎన్నికల్లో సీమాంధ్ర ఉద్యోగుల ఓట్లు ఎవరికి పడనున్నాయ్? Read More »