మిథాలీ రాజ్కు మరో షాక్ ఇచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్
మిథాలీ రాజ్, మహిళల క్రికెట్ కోచ్ రమేష్ పొవార్ వివాదం అనుకోని మలుపు తిరిగింది. పొవార్ కాంట్రాక్టు ముగియడంతో ఇక అతన్ని సాగనంపుతారని అందరూ అనుకుంటుండగా, టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, మరో క్రీడాకారిణి స్మృతి మంథన్న తమకు కోచ్గా పొవారే కావాలని బీసీసీఐకి లేఖ రాశారు. దీంతో మొత్తం వివాదం మళ్లీ మొదటికొచ్చింది. బీసీసీఐ ఇప్పడు ఏం చేయనుందనేది ఆసక్తికరంగా మారింది. హర్మన్ ప్రీత్ కౌర్ తన లేఖలో మిథాలీ ఎంపిక గురించి కూడా …
మిథాలీ రాజ్కు మరో షాక్ ఇచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్ Read More »