కూటమిలో లాస్ట్ పంచ్ కాంగ్రెస్దే..
ప్రజాకూటమి ఆద్యంతం ఆసక్తికరంగానే ఉంది. పొత్తుల ప్రకటన దగ్గర్నుంచి సీట్ల పంపకం, రెబెల్స్, అసమ్మతులు, ప్రచారం.. మొత్తం రసకందాయంతోనే నడిచింది. లాస్ట్ పంచ్ అన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలింగ్ ముందు రోజు రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇబ్రహీం పట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థికి కాకుండా, బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. పోలింగ్కు ముందే కూటమి పరువు పోయింది. ఇప్పుడు అక్కడ ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరమే. తెలుగుదేశం పరిస్థితి …