మజ్లిస్తో బేరసారాలు… ముందు జాగ్రత్తలో కాంగ్రెస్
తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనన్న సందేహం పార్టీలను, ప్రజలను కూడా వెంటాడుతోంది. లగడపాటి రాజగోపాల్ సర్వేతో టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. టీఆర్ ఎస్ మెజారిటీ పట్ల ధీమాగా ఉన్నప్పటికీ, బీజేపీ కొంచెం ముందుకొచ్చి మద్దతు ఆఫర్ చేసింది. టీఆర్ ఎస్ మాకు అవసరం లేదంటుంది కానీ, రేపు ఫలితాల రోజు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోక తప్పదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఫలితాల మీద పూర్తి ఆత్మవిశ్వాసంతో లేనట్టు …
మజ్లిస్తో బేరసారాలు… ముందు జాగ్రత్తలో కాంగ్రెస్ Read More »