కోడి కత్తి కేసుపై చంద్రబాబు యూ టర్న్
ఏపీలో మళ్లీ కోడి కత్తి కేసు అలజడి మొదలైంది. ఈ కేసు దర్యాప్తును తాము పూర్తి చేశామని ఏపీ పోలీసులు ఒకవైపు చెబుతుంటే, కొత్తగా ఏర్పాటైన హైకోర్టు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. జగన్పై కత్తి దాడి సంచలనం కోసం చేసిందేనని రాష్ట్ర పోలీసుల దర్యాప్తులో తేల్చారు. వైసీపీ నాయకులు దీనిపై హైకోర్టుకు వెళ్లారు. అయితే మొత్తం ఎపిసోడ్ చంద్రబాబు ప్రభుత్వం యూ టర్న్ కనిపిస్తుంది. దాడి జరిగినప్పుడు …