కోడి క‌త్తి కేసుపై చంద్ర‌బాబు యూ ట‌ర్న్‌

ఏపీలో మ‌ళ్లీ కోడి క‌త్తి కేసు అల‌జ‌డి మొద‌లైంది. ఈ కేసు ద‌ర్యాప్తును తాము పూర్తి చేశామ‌ని ఏపీ పోలీసులు ఒక‌వైపు చెబుతుంటే, కొత్త‌గా ఏర్పాటైన హైకోర్టు కేసును జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బ‌దిలీ చేస్తూ సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. జ‌గ‌న్‌పై క‌త్తి దాడి సంచ‌ల‌నం కోసం చేసిందేన‌ని రాష్ట్ర పోలీసుల ద‌ర్యాప్తులో తేల్చారు. వైసీపీ నాయ‌కులు దీనిపై హైకోర్టుకు వెళ్లారు. అయితే మొత్తం ఎపిసోడ్ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం యూ ట‌ర్న్ క‌నిపిస్తుంది. దాడి జ‌రిగిన‌ప్పుడు …

కోడి క‌త్తి కేసుపై చంద్ర‌బాబు యూ ట‌ర్న్‌ Read More »

అనుభ‌వించు రాజా… జైలులో కోడి క‌త్తి శీను జీవితం

విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జ‌గ‌న్‌పై కోడి క‌త్తితో దాడి చేసి జైలులో ఉన్న నిందితుడు శ్రీనివాస‌రావు జైలులో స‌క‌ల సౌక‌ర్యాలు అనుభ‌విస్తున్న‌ట్టు స‌మాచారం. వైజాగ్ సెంట్ర‌ల్ జైలులో ఉన్న శ్రీనివాస‌రావుకు భ‌ద్ర‌త‌, ఇత‌ర విష‌యాల్లో వీఐపీ ట్రీట్‌మెంట్ ల‌భిస్తున్న‌ట్టు తెలిసింది. అత‌ని బాగోగుల‌ను జైలు ఉన్న‌త అధికారులు ప్ర‌త్యేకంగా చూసుకుంటున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. వేరే రాష్ట్రాల‌కు చెందిన ముగ్గురు ఖైదీలు జైలులో శ్రీనివాస‌రావుకు సేవ‌కులుగా ప‌నిచేస్తున్నారు. బీహార్‌కు చెందిన జ‌లీల్‌, భాయ్‌, ఒడిషాకు చెందిన మిథుల్ అనే …

అనుభ‌వించు రాజా… జైలులో కోడి క‌త్తి శీను జీవితం Read More »

కేంద్రం జోక్యంతో… కోడి క‌త్తి కేసు కీల‌క మ‌లుపు

వైజాగ్ విమానాశ్ర‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై కోడి క‌త్తితో దాడి జ‌రిగిన కేసు కీల‌క మ‌లుపు తిరిగింది. ఈ కేసు విచార‌ణ‌ను జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బ‌దిలీ చేస్తూ ఏపీ హైకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. జ‌గ‌న్‌పై దాడి జ‌రిగిన ప్ర‌దేశం కేంద్ర ప‌రిధిలోకి వ‌స్తుంది కాబ‌ట్టి కేంద్ర సంస్థ చేత విచార‌ణ జ‌రిపించాల‌ని జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు కోర‌డంతో హైకోర్టు దీనికి అంగీక‌రించింది. మ‌రోవైపు ఎన్ఐఏ ఈ కేసులో అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించ‌డం …

కేంద్రం జోక్యంతో… కోడి క‌త్తి కేసు కీల‌క మ‌లుపు Read More »