కరోనా వ్యాప్తి నిరోధానికి ఏపీ చర్యలు – ఆర్ కే రోజా
కరోనావైరస్ మహమ్మారి వల్ల ప్రజలు రోజూ బయటకు వెళ్లి పనిచేసుకోలేక సంపాదన లేక కూర్చుని ఉండమంటే వారి కుటుంబపోషణకు కష్టమవుతుందని, దీన్ని అవగాహన చేసుకొని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించినట్టు ఎంఎల్ఏ, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా వెల్లడించారు. రోజా వెల్లడించిన మరికొన్ని అభిప్రాయాలు: 1) మూడు నెలలకు సరిపోయే రేషన్ ప్రజలందరికీ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. 29 మార్చిలో మొదటి విడత, ఏప్రిల్ 15న …
కరోనా వ్యాప్తి నిరోధానికి ఏపీ చర్యలు – ఆర్ కే రోజా Read More »