కేసీఆర్ పథకాలతో ఎన్నికలకు..
తెలంగాణలో కేసీఆర్ ఎన్నికల అనుభవం ఏపీలో చంద్రబాబు నాయుడుకు బాగా ఉపయోగపడుతున్నట్టుంది. సెంటిమెంట్, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం లాంటి సంక్షేమ పథకాలు కేసీఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో చంద్రబాబు నాయుడు కూడా అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగానే ఇటీవల పించను రూ.1000 నుంచి రూ.2000 లకు పెంచారు. మరిన్ని పథకాలు ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావచ్చు. అంటే ఇంకా ఓ నెల …