చండీయాగం ఫ‌లిత‌మేనా పంచాయ‌తీ విజ‌యం?

తెలంగాణలో తొలి దశ పంచాయితీ ఎన్నికలు ముగిసి ఫ‌లితాలు వ‌చ్చాయి. మొదటి దశలో 4470 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అందులో 2606 మంది టిఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. ఒక‌వైపు ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న ఫామ్‌హౌస్‌లో వేలాది పండితుల మ‌ధ్య‌ చండీయాగం చేస్తుండ‌గా, రాష్ట్రంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌టం విశేషం. దీంతో చాలామంది పండితులు కేసీఆర్ యాగ ఫ‌లిత‌మే పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ విజ‌యం అని విశ్లేష‌ణ‌లు మొద‌లుపెట్టారు. తెలంగాణలో మొదటి దశ …

చండీయాగం ఫ‌లిత‌మేనా పంచాయ‌తీ విజ‌యం? Read More »

జ‌గ‌న్ కేసులో ఐఏఎస్‌ల‌కు ఊర‌ట – ఫ‌లితం ఇస్తున్న పొత్తు

వైసీపీ – బీజేపీ – టీఆర్ఎస్ పొత్తు లేదా ప‌ర‌స్ప‌ర‌ అవ‌గాహ‌న ఫ‌లితాల‌ను ఇవ్వ‌డం ప్రారంభించింది. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో కీల‌క నిందితులుగా అనేక‌మంది ఐఏఎస్ ఆఫీస‌ర్లు కూడా ఉన్నారు. ఇందులో భాగంగా బి.పి.ఆచార్య‌, ఆదిత్య‌నాథ్ అనే ఐఏఎస్‌ల‌పై కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కేసులు న‌మోదు చేసి విచారణ జ‌రుపుతుంది. తాజాగా వీరిపై విచార‌ణ జ‌ర‌పాలంటే ప్ర‌భుత్వ అనుమ‌తి అవ‌స‌ర‌మ‌ని, ముందుగా అది తీసుకోవాల‌ని సూచిస్తూ తెలంగాణ హైకోర్టు ఐద్ద‌రు ఐఎఎస్‌ల‌పై కేసుల‌ను కొట్టివేసింది. ఇప్పుడు ఈడీ …

జ‌గ‌న్ కేసులో ఐఏఎస్‌ల‌కు ఊర‌ట – ఫ‌లితం ఇస్తున్న పొత్తు Read More »

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌య‌నం ఎటువైపు..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ వ్యూహం ఇంకా పూర్తిగా అర్థం కావ‌డం లేదు. ఇత‌ర పార్టీల్లో పేరున్న నేత‌ల‌ను పార్టీలో చేర్చుకోవ‌డంపై ప్ర‌స్తుతం ఎక్కువ‌గా దృష్టి పెడుతున్న‌ట్టు ఉంది. పొత్తుల‌పై ఎక్క‌డా మాట్లాడ‌టం లేదు. పొత్తుల కంటే ముందు జ‌న‌సేన బ‌ల‌మైన పార్టీ అనే ఇమేజ్‌ని క్రియేట్ చేయ‌డం ప‌వ‌న్ ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు క‌నిపిస్తుంది. దీనివ‌ల్ల ఒక‌వేళ పొత్తు పెట్టుకుంటే మ‌రిన్ని సీట్లు ల‌భించే అవ‌కాశం ఉంటుంది. పొత్తుల విష‌యంలో ప‌వ‌న్‌కు ఉన్న అవ‌కాశాలు ప్ర‌స్తుతం ప‌రిమిత‌మే. ఒంట‌రిగా …

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌య‌నం ఎటువైపు..? Read More »