చండీయాగం ఫలితమేనా పంచాయతీ విజయం?
తెలంగాణలో తొలి దశ పంచాయితీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చాయి. మొదటి దశలో 4470 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అందులో 2606 మంది టిఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్హౌస్లో వేలాది పండితుల మధ్య చండీయాగం చేస్తుండగా, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడటం విశేషం. దీంతో చాలామంది పండితులు కేసీఆర్ యాగ ఫలితమే పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ విజయం అని విశ్లేషణలు మొదలుపెట్టారు. తెలంగాణలో మొదటి దశ …