పొత్తులపై పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయం ఆ రోజే తెలియనుందా?

తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు విషయం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. చంద్రబాబు నాయుడు జనసేన పట్ల సానుకూల వైఖరిని అవలంభిస్తుండటం ఇటీవలి కాలంలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా వై.ఎస్‌. జగన్‌, కేసీఆర్‌, మోదీలపైనే చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నారు. ఆ మేరకు టీడీపీ పార్టీ శ్రేణులకు కూడా సూచనలు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వైపు నుంచి కూడా కొన్ని సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. గతంలో మాదిరిగా ఇటీవల కాలంలో …

పొత్తులపై పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయం ఆ రోజే తెలియనుందా? Read More »

ఎన్టీఆర్ – మహానాయ‌కుడు ఆగిందా? వ‌్యూహం మారిందా?

ఎన్టీఆర్ బ‌యోపిక్ మొద‌టి భాగం అనుకున్నంత‌గా విజ‌య‌వంతం కాక‌పోవ‌డంతో రెండో భాగం ఎన్టీఆర్ – మహానాయ‌కుడు గురించి ఒక్క‌సారిగా చ‌ర్చ‌లు ఆగిపోయాయి. మొద‌టి భాగం కంటే రెండో భాగంలో రాజ‌కీయాలు ఎక్కువ‌గా ఉంటాయి కాబ‌ట్టి బాల‌కృష్ణ మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపించే అవ‌కాశం ఉంది. అయితే మొద‌టి భాగం ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు ఊహించిన స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డం రెండో భాగం మీద దాని ప్ర‌భావం ప‌డిందా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎన్టీఆర్ జీవితం రెండో భాగంలో వివాదాలు …

ఎన్టీఆర్ – మహానాయ‌కుడు ఆగిందా? వ‌్యూహం మారిందా? Read More »

యూపీలో సాధువుల‌కు రూ.500 పించ‌ను

కుంభ‌మేళా సంద‌ర్భంగా ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని బీజేపీ ప్ర‌భుత్వం అత్యంత వివాదాస్ప‌ద నిర్ణ‌యం తీసుకుంది. యూపీలోని 60 ఏళ్లు పైబ‌డిన సాధువుల‌కు పించ‌ను ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. నెల‌కు రూ.500 చొప్పున వీరికి పించను ఇవ్వ‌నున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం ద్వారా హిందువుల ఓట్ల‌ను ఆక‌ర్షించ‌డానికి యోగీ ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంది. కుంభ‌మేళా సంద‌ర్భంగా ల‌క్ష‌ల సంఖ్య‌లో సాధువులు ప్ర‌యాగ‌రాజ్ (అల‌హాబాద్‌) సంద‌ర్శిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యం ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న‌దే అని …

యూపీలో సాధువుల‌కు రూ.500 పించ‌ను Read More »