ఫిరాయింపులు షురూ.. టీడీపీలోకి రాధా, జనసేనలోకి ఆకుల, వైసీపీలోకి మేడా
ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ ఇతర పార్టీల నేతలపై గాలం వేస్తున్నాయి. కొంతమంది ఆయా పార్టీల్లో తమ భవిష్యత్తును ముందే పసిగడుతూ లాభం లేదనుకొని వేరే పార్టీలోకి వెళుతున్నారు. గత వారం రోజుల్లో టీడీపీ, వైసీపీ, జనసేనల్లో ముఖ్య నేతల రాజీనామాలు, చేరికలు జరిగాయి. రాజమండ్రి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న దృష్ట్యా …
ఫిరాయింపులు షురూ.. టీడీపీలోకి రాధా, జనసేనలోకి ఆకుల, వైసీపీలోకి మేడా Read More »