మిస్ట‌ర్ మ‌జ్ను.. 8 ప్యాక్ బోర్‌

మూడో సినిమా ద్వారానైనా హిట్ కొట్టాల‌న్న అఖిల్ అక్కినేని క‌ల క‌ల‌గానే మిగిలిపోయేట్టుంది. మిస్ట‌ర్ మ‌జ్ను ఇవాళ రిలీజైంది. అఖిల్‌, హ‌లో సినిమాల త‌ర్వాత అఖిల్ అక్కినేని న‌టించిన మూడో సినిమా ఇది. నిధి అగర్వాల్ అఖిల్ స‌ర‌స‌న న‌టించింది. ఇద్ద‌రూ క‌లిసి రిలీజ్‌కు ఒక రోజు ముందు తిరుప‌తి వెళ్లి శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామికి పూజ‌లు కూడా చేశారు. అయినా సినిమాపై అంత గొప్ప టాక్ రాలేదు. సినిమా ద‌ర్శ‌కుడు వెంటీ అట్లూరి త‌న మొద‌టి …

మిస్ట‌ర్ మ‌జ్ను.. 8 ప్యాక్ బోర్‌ Read More »

మ‌హిళ‌ల ఓట్ల‌పై చంద్ర‌బాబు భారీ ఆశ‌లు

ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల ఓట్లు కొల్ల‌గొట్ట‌డానికి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు భారీ వ్యూహం ప‌న్నిన‌ట్టు ఉంది. మ‌హిళ‌లే ల‌క్ష్యంగా అనేక సంక్షేమ ప‌థ‌కాల‌కు తెర‌దీశారు. నేరుగా బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బులు వేయ‌డంతోపాటు, ద‌శ‌ల వారీగా ప్ర‌యోజనం అందించే అనేక స్కీమ్‌ల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నారు. ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల మ‌హిళ‌ల‌ను మ‌చ్చిక చేసుకోవ‌డానికి అనేక ప‌థ‌కాలు ప్ర‌క‌టించారు. ఏపీలో దాదాపు కోటి మంది మ‌హిళ‌లు సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల స‌భ్యులుగా ఉన్నారు. వీరంద‌రికీ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. వీరి …

మ‌హిళ‌ల ఓట్ల‌పై చంద్ర‌బాబు భారీ ఆశ‌లు Read More »

సోష‌ల్ మీడియాలో టీడీపీ, వైసీపీ హ‌వా

ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో ఏపీలోని పార్టీల‌న్నీ ప్ర‌చారం వైపు దృష్టి మ‌ర‌ల్చాయి. మామూలు బ‌హిరంగ స‌భ‌లు, స‌మావేశాలు ఒక ఎత్త‌యితే యువ‌త‌ను ఆక‌ర్షించ‌డానికి ప్ర‌ధాన ప్ర‌చార మార్గం సోష‌ల్ మీడియానే. ప్ర‌చారంలో భాగంగా ఏ పార్టీ కూడా సోష‌ల్ మీడియాను నిర్ల‌క్ష్యం చేసే అవ‌కాశం లేదు. బీజేపీ మొద‌టి నుంచీ ఆన్‌లైన్‌లో ప్ర‌చారానికి పెద్ద‌పీట వేస్తుంది. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యానికి సోష‌ల్ మీడియా ప్ర‌చారం కూడా ఒక కార‌ణ‌మ‌ని అప్ప‌ట్లో విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో …

సోష‌ల్ మీడియాలో టీడీపీ, వైసీపీ హ‌వా Read More »