మిస్టర్ మజ్ను.. 8 ప్యాక్ బోర్
మూడో సినిమా ద్వారానైనా హిట్ కొట్టాలన్న అఖిల్ అక్కినేని కల కలగానే మిగిలిపోయేట్టుంది. మిస్టర్ మజ్ను ఇవాళ రిలీజైంది. అఖిల్, హలో సినిమాల తర్వాత అఖిల్ అక్కినేని నటించిన మూడో సినిమా ఇది. నిధి అగర్వాల్ అఖిల్ సరసన నటించింది. ఇద్దరూ కలిసి రిలీజ్కు ఒక రోజు ముందు తిరుపతి వెళ్లి శ్రీ వేంకటేశ్వర స్వామికి పూజలు కూడా చేశారు. అయినా సినిమాపై అంత గొప్ప టాక్ రాలేదు. సినిమా దర్శకుడు వెంటీ అట్లూరి తన మొదటి …