కర్రీ పాయింట్లు పెట్టుకోవాలన్న కేసీఆర్ ఇప్పుడేమంటారు: యామినీ శర్మ సాదినేని
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై టీడీపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ సాదినేని విరుచుకుపడ్డారు. మేడిన్ జపాన్, మేడిన్ జర్మన్ తరహాలో త్వరలోనే మేడిన్ ఏపీ నినాదం రాబోతుందని యామినీ చెప్పారు. అనంతపురం జిల్లాలో స్థాపించిన కియా మోటార్స్ నుంచి తొలి కారు వెలువడ్డాక యామినీ శర్మ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆంధ్రావాళ్లు కర్రీ పాయింట్లు పెట్టుకోవాల్సి వస్తుందని హేళన చేసిన కేసీఆర్ ఇప్పుడు ఏమంటారో చెప్పాలని ప్రశ్నించారు. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమను రత్నాల …
కర్రీ పాయింట్లు పెట్టుకోవాలన్న కేసీఆర్ ఇప్పుడేమంటారు: యామినీ శర్మ సాదినేని Read More »