క‌ర్రీ పాయింట్లు పెట్టుకోవాల‌న్న కేసీఆర్ ఇప్పుడేమంటారు: యామినీ శ‌ర్మ‌ సాదినేని

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై టీడీపీ అధికార ప్ర‌తినిధి యామినీ శ‌ర్మ సాదినేని విరుచుకుప‌డ్డారు. మేడిన్ జ‌పాన్‌, మేడిన్ జ‌ర్మ‌న్ త‌ర‌హాలో త్వ‌ర‌లోనే మేడిన్ ఏపీ నినాదం రాబోతుంద‌ని యామినీ చెప్పారు. అనంత‌పురం జిల్లాలో స్థాపించిన‌ కియా మోటార్స్ నుంచి తొలి కారు వెలువ‌డ్డాక యామినీ శ‌ర్మ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్ప‌డ్డాక‌ ఆంధ్రావాళ్లు క‌ర్రీ పాయింట్లు పెట్టుకోవాల్సి వ‌స్తుంద‌ని హేళ‌న చేసిన కేసీఆర్ ఇప్పుడు ఏమంటారో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. మ‌రోవైపు చంద్ర‌బాబు నాయుడు కూడా రాయ‌ల‌సీమ‌ను ర‌త్నాల …

క‌ర్రీ పాయింట్లు పెట్టుకోవాల‌న్న కేసీఆర్ ఇప్పుడేమంటారు: యామినీ శ‌ర్మ‌ సాదినేని Read More »

ఐరన్ లెగ్ నుంచి గోల్డెన్ లెగ్ ఎలా అయ్యారు..?

ఇటీవ‌లి వ‌ర‌కు రాహుల్ గాంధీ ఎక్క‌డ అడుగుపెడితే అక్క‌డ కాంగ్రెస్ గ‌ల్లంతే అనే అభిప్రాయం అన్నిచోట్లా వినిపిస్తుండేది. 2014 ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం ద‌గ్గ‌ర్నుంచి అనేక శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ వ‌రుస‌గా ఓట‌మి పాల‌వుతూ వస్తుండ‌టం రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంపై కాంగ్రెస్ పార్టీ క్యాడ‌ర్‌కు, ప్ర‌జ‌ల‌కు కూడా సందేహాల‌ను మిగిల్చింది. అయితే ఏడాది నుంచి చిత్రం పూర్తిగా మారిపోయింది. రాహుల్ గాంధీ ప్ర‌వ‌ర్త‌న‌, బాడీ లాంగ్వేజ్‌, మాట తీరు, హావ‌భావాలు.. ఇలా అన్నిటిలో మార్పు వ‌చ్చింది. …

ఐరన్ లెగ్ నుంచి గోల్డెన్ లెగ్ ఎలా అయ్యారు..? Read More »

ఇంత‌కీ ద‌గ్గుబాటి పోటీ చేస్తారా.. లేదా..?

ఎన్టీఆర్ మ‌న‌వ‌డు ద‌గ్గుబాటి హితేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేర‌డంతో ఎన్టీఆర్ కుటుంబ రాజ‌కీయాలు మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చాయి. తెలుగుదేశంలో అధికార మార్పిడి సంద‌ర్భంలో చంద్ర‌బాబు వెంట ఉన్న ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు కుటుంబం త‌ద‌నంత‌ర ప‌రిణామాల్లో టీడీపీకి, చంద్ర‌బాబుకు దూరంగా జ‌రిగింది. అక్క‌డ నుంచి కాంగ్రెస్‌; ఆ తర్వాత బీజేపీ, ఇప్పుడు వైసీపీ.. ఇలా ద‌గ్గుబాటి కుటుంబ రాజ‌కీయ ప్ర‌స్థానం సాగుతోంది. దీన్ని ప్ర‌జ‌లు ఎలా స్వీక‌రిస్తార‌నేది ఎన్నిక‌ల్లో చూడాల్సిన అంశ‌మే. ద‌గ్గుబాటి కుటుంబానికి ప్ర‌కాశం జిల్లాలో మంచి …

ఇంత‌కీ ద‌గ్గుబాటి పోటీ చేస్తారా.. లేదా..? Read More »