మ‌రో యాగానికి కేసీఆర్ సిద్ధం.. మ‌రి విస్త‌ర‌ణ‌..?

తెలంగాణ‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ కోసం ఆశావ‌హులు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. మ‌రికొంత మంది తీవ్ర ఒత్తిడిలో కూడా ఉన్నారు. కానీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం విస్త‌ర‌ణ గురించి ఏమాత్రం క్లూ ఇవ్వ‌డం లేదు. ప్ర‌స్తుతం కేసీఆర్ దృష్టి అంతా యాదాద్రి దేవాల‌యం విస్త‌ర‌ణ‌, అభివృద్ధి మీద‌నే ఉంది. అంతేకాదు.. మ‌రో భారీ యాగానికి కూడా కేసీఆర్ సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. పాపం ఎమ్మెల్యేలు…. ఇంకా ఎన్నాళ్లు వేచిచూడాలో. ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ప్ర‌మాణ స్వీకారం చేసి దాదాపు రెండు నెల‌లు కావ‌స్తుంది. త‌న‌తోపాటు …

మ‌రో యాగానికి కేసీఆర్ సిద్ధం.. మ‌రి విస్త‌ర‌ణ‌..? Read More »

రాజ‌కీయాల్లోకి గ‌జ‌ప‌తిరాజుల‌ వార‌సురాలు

బీజేపీ అధినేత అమిత్ షా శ్రీకాకుళం ప‌ర్య‌ట‌న ద్వారా చాలామందికి తెలియ‌ని ఓ వ్య‌క్తి వెలుగులోకి వ‌చ్చారు. ఆమె సంచైతా గ‌జ‌ప‌తిరాజు. పూస‌పాటి రాజ‌వంశీయుల కుమార్తెగా ఆమె స‌భ‌కు హైలైట్‌గా నిలిచారు. సంచైతా గ‌జ‌ప‌తిరాజు మాజీ మంత్రి పి. ఆనంద గ‌జ‌ప‌తిరాజు మొద‌టి భార్య ఉమా గ‌జ‌పతిరాజు కుమార్తె. సంచైత ఇటీవ‌లే బీజేపీలో చేరారు. ఈ నేప‌థ్యంలోనే శ్రీకాకుళం అమిత్ షా స‌భ‌లో ప్రధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. సంచైత తండ్రి ఆనంద‌గ‌జ‌పతిరాజు, ప్ర‌స్తుత ఎంపీ, మాజీ కేంద్ర …

రాజ‌కీయాల్లోకి గ‌జ‌ప‌తిరాజుల‌ వార‌సురాలు Read More »

బాల‌య్య‌పై పాల్ అస్త్రం… యాంక‌ర్‌ శ్వేతా రెడ్డి

ప్ర‌ముఖ టెలివిజ‌న్ యాంక‌ర్‌, యూట్యూబర్ శ్వేతా రెడ్డి ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నుంది. 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అనంత‌పురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె పోటీచేయ‌నున్న‌ట్టు త‌నే స్వ‌యంగా వెల్లడించింది. ఇంత‌కీ ఏ పార్టీ నుంచి అనుకుంటున్నారా? ఇంకెవ‌రు… మ‌న వ‌న్ అండ్ ఓన్లీ కేఏ పాల్ స్థాపించిన ప్ర‌జా శాంతి పార్టీ నుంచి శ్వేతా రెడ్డి పోటీ చేయనుంది. ఈ మేర‌కు కేఏ పాల్ టికెట్ దాదాపు ఖ‌రారు కూడా చేశారంట‌. …

బాల‌య్య‌పై పాల్ అస్త్రం… యాంక‌ర్‌ శ్వేతా రెడ్డి Read More »