రాజ్యసభలో రక్తికట్టిన ప్రశ్నలు – జవాబులు
మొత్తానికి పార్లమెంట్ సమావేశాల చివరి రెండు రోజులు రాజ్యసభలో వైసీపీ, బీజేపీ నేతలు రక్తికట్టించారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఏపీ గురించి ప్రత్యేక ప్రశ్నలు అడగటం, దానికి బీజేపీ సభ్యులు, మంత్రులు ప్రత్యేక సమాధానాలు ఇవ్వడం రక్తికట్టింది. రెండు రోజులూ విజయ సాయిరెడ్డి అడిగిన ప్రశ్నలు, దానికి మంత్రుల సమాధానాలు చూస్తే అసలు విషయం పిల్లాడికి కూడా అర్థమవుతుంది. సభ ముగియడానికి ముందురోజు విజయసాయిరెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా గురించి సభలో ప్రశ్నించారు. ప్రత్యేక హోదా …