రాజ్య‌స‌భ‌లో ర‌క్తిక‌ట్టిన ప్ర‌శ్నలు – జ‌వాబులు

మొత్తానికి పార్ల‌మెంట్ స‌మావేశాల చివ‌రి రెండు రోజులు రాజ్య‌స‌భ‌లో వైసీపీ, బీజేపీ నేత‌లు ర‌క్తిక‌ట్టించారు. వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ఏపీ గురించి ప్ర‌త్యేక ప్ర‌శ్న‌లు అడ‌గ‌టం, దానికి బీజేపీ స‌భ్యులు, మంత్రులు ప్ర‌త్యేక‌ స‌మాధానాలు ఇవ్వ‌డం ర‌క్తిక‌ట్టింది. రెండు రోజులూ విజ‌య సాయిరెడ్డి అడిగిన ప్ర‌శ్న‌లు, దానికి మంత్రుల స‌మాధానాలు చూస్తే అస‌లు విష‌యం పిల్లాడికి కూడా అర్థ‌మ‌వుతుంది. స‌భ ముగియ‌డానికి ముందురోజు విజ‌య‌సాయిరెడ్డి ఏపీకి ప్ర‌త్యేక హోదా గురించి స‌భ‌లో ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేక హోదా …

రాజ్య‌స‌భ‌లో ర‌క్తిక‌ట్టిన ప్ర‌శ్నలు – జ‌వాబులు Read More »

జ‌న‌సేన‌, వామ‌ప‌క్షాల మ‌ధ్య దూరం పెరిగిందా?

ప్ర‌ధాని మోదీ ఏపీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్షాలు, అధికార పార్టీ చేప‌ట్టిన నిర‌స‌న‌లు జ‌న‌సేల‌, వామ‌ప‌క్షాల మ‌ధ్య అభిప్రాయ భేదాల‌కు కార‌ణ‌మైన‌ట్టు క‌నిపిస్తుంది. మోదీ ప‌ర్య‌ట‌న‌కు వ్య‌తిరేకంగా చేప‌ట్టిన నిర‌స‌న‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గానీ, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు కానీ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు కూడా రిలీజ్ చేయ‌లేదు. మ‌రోవైపు వామ‌ప‌క్షాలు మోదీ ప‌ర్య‌ట‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. సీపీఎం నేత పి. మ‌ధు, సీపీఐ నేత రామ‌కృష్ణ ఆందోళ‌న‌ల్లో పాల్గొన్నారు. మ‌ట్టికుండ‌లు, నీళ్ల కుండ‌ల‌తో …

జ‌న‌సేన‌, వామ‌ప‌క్షాల మ‌ధ్య దూరం పెరిగిందా? Read More »

మోదీ స‌భ‌కు వైసీపీ జ‌న స‌మీక‌ర‌ణ

గుంటూరులో నిర్వ‌హించిన మోదీ స‌భ‌కు వైసీపీ జ‌నాన్ని స‌మీక‌రించింద‌ని నారా లోకేష్ విమ‌ర్శించారు. జ‌గ‌న్ ఫొటోలు, బీజేపీ జెండాలు క‌ట్టిన ఆటోల ఫొటోల‌ను ఈ సంద‌ర్భంగా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో లోకేష్ అప్‌లోడ్ చేశారు. దీంతో మ‌రోసారి వైసీపీ, బీజేపీ మ‌ధ్య మైత్రి బ‌య‌ట‌ప‌డింద‌ని లోకేష్ విమ‌ర్శించారు. దీంతోపాటు ప్ర‌ధాని మోదీ ఏపీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జ‌గ‌న్‌పై నారా లోకేష్ ధ్వ‌జ‌మెత్తారు. ఏపీ అంతా మోదీ ప‌ర్య‌ట‌న‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు చేస్తుంటే వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఏం …

మోదీ స‌భ‌కు వైసీపీ జ‌న స‌మీక‌ర‌ణ Read More »