చరిత్రలో ఈ రోజు – 2020 మార్చి 29

చరిత్రలో ఈ రోజు – 2020 మార్చి, 29 సంఘటనలు1857: ఆవు కొవ్వుతో తయారుచేసిన తూటాను వాడేందుకు నిరాకరించి మంగళ్ పాండే అనే సైనికుడు ఒక బ్రిటిషు అధికారిని కాల్చి చంపాడు. మొదటి భారత స్వాతంత్ర్య పోరాటానికి నాంది ఇది.1982: తెలుగుదేశం పార్టీ స్థాపన, తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు స్థాపించారు. జననాలు1790: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ టేలర్.1952: కె.ఎన్‌.వై.పతంజలి, ప్రముఖ తెలుగు రచయిత. (మ.2009) మరణాలు 1932: కొప్పరపు సోదర కవులు, …

చరిత్రలో ఈ రోజు – 2020 మార్చి 29 Read More »