Telugu News

తెలుగుదేశం పార్టీకి 38 ఏళ్లు

అమరావతి – హలో ఏపీ న్యూస్ ప్రతినిధి: నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి 38 ఏళ్లు. తెలుగుదేశం పార్టీ నేటితో 37 ఏళ్లు పూర్తిచేసుకొని 38వ వసంతంలోకి అడుగుపెట్టింది. కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ ప్రకటించినందున ఈసారి నేతలంతా ఇళ్లలోనే పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోనున్నారు. ఇళ్లపై తెలుగుదేశం జెండాలు ఎగరేసి ఎన్టీఆర్ చిత్రపటాల వద్ద నివాళులు అర్పించాలని అధినేత చంద్రబాబు సూచించారు. ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని తెలుగుదేశం ఎన్టీ ఆర్ మరణానంతరం కూాడా …

తెలుగుదేశం పార్టీకి 38 ఏళ్లు Read More »

ఏపీ, తెలంగాణ వార్తలు, ముఖ్యాంశాలు

29 మార్చి 2020 – ముఖ్య వార్తలు తెలుగులో చదవండి. కరోనా విపత్తులో నిరుపేద కుటుంబాలకు రేషన్‌తో పాటు కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. రోజూ ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు రేషన్ పంపిణీ చేయనుంది. అలాగే సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఏప్రిల్ ఒకటినే ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేయనుంది. ఏప్రిల్ 4న ప్రతి నిరుపేద కుటుంబానికి రూ. వెయ్యి చొప్పున నగదు పంపిణీ …

ఏపీ, తెలంగాణ వార్తలు, ముఖ్యాంశాలు Read More »