కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పర్యటన
ముఖ్యాంశాలు: కడప నగరంలో విస్తృతంగా పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా. కడప జడ్పీ కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్ , మునిసిపల్ మైదానం లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ పరిశీలించిన అంజాద్ బాషా. కరోనా నేపథ్యంలో ప్రజలను పలు సూచనలు. కడప నగరంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పర్యటించారు. కూరగాయల కొనుగోలుకు నగరంలోని మార్కెట్లకు వచ్చే ప్రజలు సామాజిక దూరం పాటించాలని సూచనలు చేశారు. అంతేగాకుండా కరోనా వైరస్ వ్యాప్తి …