Telangana Politics

కారుకు రంగు పెంచండి.. ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అనేక మంది అభ్య‌ర్థుల‌కు ట్ర‌క్కు సింబ‌ల్ కేటాయించ‌డం వ‌ల్ల తాము చాలా సీట్లు కోల్పోయామ‌ని టీఆర్ఎస్ ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. పంచాయ‌తీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ట్ర‌క్కు గుర్తు, కారును పోలి ఉండే ఇత‌ర గుర్తుల‌ను కూడా ఎవ‌రికీ కేటాయించ‌వ‌ద్ద‌ని ఈసీని కోరింది. అంతేగాదు… కారు గుర్తుకు రంగు మ‌రీ ప‌లుచ‌గా వేస్తున్నార‌ని, దీనివ‌ల్ల గుర్తు అర్థం కావ‌ట్లేద‌నీ, రంగు కొంచెం పెంచాల‌ని కూడా ఈసీని కోరింది. ముఖ్యంగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి గెల‌వ‌డంలో …

కారుకు రంగు పెంచండి.. ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు Read More »

మ‌ళ్లీ పోటీకి రేవంత్ సై

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఖంగుతిన్న కాంగ్రెస్ పార్టీ రానున్న పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఎలాగైనా స‌త్తా చాటాల‌ని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన పార్టీ సీనియ‌ర్ నాయ‌కుల‌ను పార్ల‌మెంట్ ఎన్నిక‌ల బ‌రిలోకి దించాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ఇందులో భాగంగానే టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని మ‌హ‌బూబ్ న‌గ‌ర్ పార్ల‌మెంట్ స్థానం నుంచి పోటీకి దించాల‌ని యోచిస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టికీ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల నాడి వేరే విధంగా ఉంటుంద‌ని, జాతీయ స్థాయిలో ప్ర‌ధానంగా పోటీ కాంగ్రెస్‌, బీజేపీ …

మ‌ళ్లీ పోటీకి రేవంత్ సై Read More »

ప్రభాస్‌కి షాకిచ్చిన బాహుబ‌లి 3

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం రాగానే హైద‌రాబాద్‌లో ఆక్ర‌మ‌ణ‌ల‌పై కొర‌డా ఝులిపించ‌డం ఆన‌వాయితీగా మారింది. 2014లో అధికారం చేప‌ట్టిన తొలినాళ్ల‌లో మాదాపూర్‌, నిజాంపేట్ ప్రాంతాల్లో ఆక్ర‌మ‌ణ‌ల పేరుతో అనేక క‌ట్ట‌డాల‌ను తొల‌గించారు. నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్ స‌ర్వే కూడా జ‌రిగింది. అయితే త‌ర్వాత నాగార్జున ఎలాగోలా మేనేజ్ చేయ‌గ‌లిగారు. రెండోసారి అధికారం చేప‌ట్టిన టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మ‌ళ్లీ ఆక్ర‌మ‌ణ‌ల కూల్చివేత ప‌ర్వం మొద‌లుపెట్టింది. ఈసారి ప్ర‌ముఖ హీరో ప్ర‌భాస్ ఇందులో ఇరుక్కున్నాడు. రెవిన్యూ అధికారులు హైదరాబాద్ నగరం శివార్లలో అనేక …

ప్రభాస్‌కి షాకిచ్చిన బాహుబ‌లి 3 Read More »