Telangana Politics

ఓట్లు ఏయించుకున్న‌రు…. పైస‌లు ఇయ్య‌లె

ఖ‌మ్మంలో విచిత్ర సంఘ‌ట‌న జ‌రిగింది. ఓట్లు వేసిన ప్ర‌జ‌లు ఓటు వేసినందుకు త‌మ‌కు ఇవ్వాల్సిన డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని ఓ అభ్య‌ర్థికి చెందిన నాయ‌కుడిని నిల‌దీశారు. శుక్ర‌వారం ఓటు వేసి పోలింగ్ మ‌రుస‌టి రోజు శ‌నివారం మొత్తం స‌ద‌రు నాయ‌కుడి ఇంటి వ‌ద్ద‌నే వెయిట్ చేశారు. డ‌బ్బుల ఇస్తాన‌ని వాగ్దానం చేసిన నాయ‌కుడు క‌నిపించ‌క‌పోయేట‌ప్ప‌టికి మ‌రింత ఆవేద‌న చెందారు. స్థానిక వేణుగోపాల న‌గ‌ర్‌లో ఈ సంఘ‌టన జ‌రిగింది. స్థానిక అభ్య‌ర్థి ఒక‌రు 1280 మంది ఓట‌ర్ల‌ను డ‌బ్బుతో మ‌భ్య‌పెట్టాడు. …

ఓట్లు ఏయించుకున్న‌రు…. పైస‌లు ఇయ్య‌లె Read More »

మ‌జ్లిస్‌తో బేర‌సారాలు… ముందు జాగ్ర‌త్త‌లో కాంగ్రెస్‌

తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ఉంటాయోన‌న్న సందేహం పార్టీల‌ను, ప్ర‌జల‌ను కూడా వెంటాడుతోంది. ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వేతో టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మిస్తున్నాయి. టీఆర్ ఎస్ మెజారిటీ ప‌ట్ల ధీమాగా ఉన్న‌ప్ప‌టికీ, బీజేపీ కొంచెం ముందుకొచ్చి మ‌ద్ద‌తు ఆఫ‌ర్ చేసింది. టీఆర్ ఎస్ మాకు అవ‌స‌రం లేదంటుంది కానీ, రేపు ఫ‌లితాల రోజు ప‌రిస్థితిని బ‌ట్టి నిర్ణ‌యం తీసుకోక త‌ప్ప‌దు. కాంగ్రెస్ పార్టీ కూడా ఫ‌లితాల మీద పూర్తి ఆత్మ‌విశ్వాసంతో లేన‌ట్టు …

మ‌జ్లిస్‌తో బేర‌సారాలు… ముందు జాగ్ర‌త్త‌లో కాంగ్రెస్‌ Read More »

కూక‌ట్‌ప‌ల్లి, లింగంప‌ల్లి, కొడంగ‌ల్‌, గ‌జ్వేల్ ఫ‌లితాల‌పై ఏపీలో భారీగా బెట్టింగ్‌లు

తెలంగాణ‌లో ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఏపీలో భారీగా బెట్టింగ్‌లు కొన‌సాగుతున్న‌ట్టు స‌మాచారం. ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు వస్తాయ‌నే దానిపై తీవ్ర ఉత్కంఠ‌, గంద‌ర‌గోళం ఉండ‌టంతో బెట్టింగ్‌లు పెరుగుతున్నాయి. అంతేకాదు… ఎగ్జిట్ పోల్స్‌లో ఒక‌దానికొక‌టి పొంత‌న‌, స్ప‌ష్టత లేక‌పోవ‌డం, ల‌గ‌డ‌పాటి స‌ర్వే మ‌రో ర‌కంగా ఉండ‌టం, అన్ని పార్టీలు ఓటింగ్ శాతం పెర‌గ‌డంపై ధీమాగా ఉండ‌టం, ఇవ‌న్నీ బెట్టింగ్ రాయుళ్ల‌కు కునుకు ప‌ట్ట‌నివ్వ‌డం లేదు. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ పోటీ చేస్తున్న కూక‌ట్‌ప‌ల్లి, శేరిలింగంప‌ల్లి, రేవంత్‌రెడ్డి పోటీ …

కూక‌ట్‌ప‌ల్లి, లింగంప‌ల్లి, కొడంగ‌ల్‌, గ‌జ్వేల్ ఫ‌లితాల‌పై ఏపీలో భారీగా బెట్టింగ్‌లు Read More »