Telangana Politics

విస్త‌ర‌ణ ఖ‌రారు.. కేటీఆర్‌, హ‌రీష్‌ల‌కు నో ఛాన్స్‌

ఎంతో ఉత్సుక‌త రేపుతున్న తెలంగాణ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ దాదాపు ఖాయమైంది. ఈనెల ప‌దో తేదీన వ‌సంత పంచ‌మి అయినందున ముహూర్తం బాగుంద‌ని పండితుల స‌లహా మేర‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్టు స‌మాచారం. కొత్త మంత్రివ‌ర్గంలో స‌గం మందిపైనే పాత వాళ్లు ఉండే అవ‌కాశం ఉంది. కొత్త మంత్రివ‌ర్గంలో ప్ర‌ధానంగా వినిపిస్తున్న పేర్లు.. ఈట‌ల రాజేంద‌ర్‌, కొప్పుల ఈశ్వ‌ర్‌, నిరంజ‌న్ రెడ్డి, ప్ర‌శాంత్ రెడ్డి, ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి, రేఖా నాయ‌క్‌, జ‌గదీష్ రెడ్డి, …

విస్త‌ర‌ణ ఖ‌రారు.. కేటీఆర్‌, హ‌రీష్‌ల‌కు నో ఛాన్స్‌ Read More »

మ‌రో యాగానికి కేసీఆర్ సిద్ధం.. మ‌రి విస్త‌ర‌ణ‌..?

తెలంగాణ‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ కోసం ఆశావ‌హులు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. మ‌రికొంత మంది తీవ్ర ఒత్తిడిలో కూడా ఉన్నారు. కానీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం విస్త‌ర‌ణ గురించి ఏమాత్రం క్లూ ఇవ్వ‌డం లేదు. ప్ర‌స్తుతం కేసీఆర్ దృష్టి అంతా యాదాద్రి దేవాల‌యం విస్త‌ర‌ణ‌, అభివృద్ధి మీద‌నే ఉంది. అంతేకాదు.. మ‌రో భారీ యాగానికి కూడా కేసీఆర్ సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. పాపం ఎమ్మెల్యేలు…. ఇంకా ఎన్నాళ్లు వేచిచూడాలో. ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ప్ర‌మాణ స్వీకారం చేసి దాదాపు రెండు నెల‌లు కావ‌స్తుంది. త‌న‌తోపాటు …

మ‌రో యాగానికి కేసీఆర్ సిద్ధం.. మ‌రి విస్త‌ర‌ణ‌..? Read More »

చండీయాగం ఫ‌లిత‌మేనా పంచాయ‌తీ విజ‌యం?

తెలంగాణలో తొలి దశ పంచాయితీ ఎన్నికలు ముగిసి ఫ‌లితాలు వ‌చ్చాయి. మొదటి దశలో 4470 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అందులో 2606 మంది టిఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. ఒక‌వైపు ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న ఫామ్‌హౌస్‌లో వేలాది పండితుల మ‌ధ్య‌ చండీయాగం చేస్తుండ‌గా, రాష్ట్రంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌టం విశేషం. దీంతో చాలామంది పండితులు కేసీఆర్ యాగ ఫ‌లిత‌మే పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ విజ‌యం అని విశ్లేష‌ణ‌లు మొద‌లుపెట్టారు. తెలంగాణలో మొదటి దశ …

చండీయాగం ఫ‌లిత‌మేనా పంచాయ‌తీ విజ‌యం? Read More »