విస్తరణ ఖరారు.. కేటీఆర్, హరీష్లకు నో ఛాన్స్
ఎంతో ఉత్సుకత రేపుతున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖాయమైంది. ఈనెల పదో తేదీన వసంత పంచమి అయినందున ముహూర్తం బాగుందని పండితుల సలహా మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్టు సమాచారం. కొత్త మంత్రివర్గంలో సగం మందిపైనే పాత వాళ్లు ఉండే అవకాశం ఉంది. కొత్త మంత్రివర్గంలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు.. ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్, జగదీష్ రెడ్డి, …
విస్తరణ ఖరారు.. కేటీఆర్, హరీష్లకు నో ఛాన్స్ Read More »