Offbeat

యాంక‌ర్‌ శ్వేతా రెడ్డికి కేఏ పాల్ ఝ‌ల‌క్‌

హిందూపురం నుంచి బాల‌కృష్ణ మీద పోటీ చేయ‌డానికి సిద్ధ‌మైన జ‌ర్నలిస్టు, యాంక‌ర్‌ శ్వేతారెడ్డికి ప్ర‌జా శాంతి పార్టీ అధినేత, మ‌త ప్ర‌చార‌కుడు కేఏ పాల్ ఝ‌ల‌క్ ఇచ్చారు. ఇటీవ‌లే కేఏ పాల్ నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో శ్వేతారెడ్డి కూడా పాల్గొంది. ఆ సంద‌ర్భంగా జ‌రిగిన సంభాష‌ణ‌లో శ్వేతారెడ్డిని పార్టీలోకి కేఏ పాల్ ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ఏకంగా బాల‌కృష్ణ మీద పోటీ చేయ‌డానికి హిందూపురం టికెట్ కూడా ఇచ్చిన‌ట్టు శ్వేతా రెడ్డి ప్ర‌చారం చేసుకున్నారు. అలా రెండ్రోజులు …

యాంక‌ర్‌ శ్వేతా రెడ్డికి కేఏ పాల్ ఝ‌ల‌క్‌ Read More »

నా కొడుకుని డాక్ట‌ర్‌గా చూడాల‌నుంది: సానియా మీర్జా

టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఇటీవ‌లే అబ్బాయి పుట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే స‌హ‌జంగానే క్రీడాకారులు త‌మ పిల్ల‌ల‌ను కూడా పెద్ద క్రీడాకారులుగా చేయాల‌ని భావిస్తుంటారు. సానియా మీర్జా మాత్రం దీనికి భిన్నంగా త‌న కుమారుడిని త‌నలాగ టెన్నిస్ స్టార్ కాకుండా డాక్ట‌ర్‌ను చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు చెప్పింది. సానియా మీర్జా డాక్ట‌ర్ కావాల‌నుకొని టెన్నిస్ క్రీడాకారిణి అయింద‌ట‌. అందుకే త‌న కుమారుడిని డాక్ట‌ర్‌గా చూడాల‌ని ఉంద‌ని పేర్కొంది. కోఠిలోని ఉస్మానియా మెడిక‌ల్ కాలేజ్‌లో 1980 బ్యాచ్ విద్యార్థుల …

నా కొడుకుని డాక్ట‌ర్‌గా చూడాల‌నుంది: సానియా మీర్జా Read More »

బాల‌య్య‌పై పాల్ అస్త్రం… యాంక‌ర్‌ శ్వేతా రెడ్డి

ప్ర‌ముఖ టెలివిజ‌న్ యాంక‌ర్‌, యూట్యూబర్ శ్వేతా రెడ్డి ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నుంది. 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అనంత‌పురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె పోటీచేయ‌నున్న‌ట్టు త‌నే స్వ‌యంగా వెల్లడించింది. ఇంత‌కీ ఏ పార్టీ నుంచి అనుకుంటున్నారా? ఇంకెవ‌రు… మ‌న వ‌న్ అండ్ ఓన్లీ కేఏ పాల్ స్థాపించిన ప్ర‌జా శాంతి పార్టీ నుంచి శ్వేతా రెడ్డి పోటీ చేయనుంది. ఈ మేర‌కు కేఏ పాల్ టికెట్ దాదాపు ఖ‌రారు కూడా చేశారంట‌. …

బాల‌య్య‌పై పాల్ అస్త్రం… యాంక‌ర్‌ శ్వేతా రెడ్డి Read More »