ఆ 300 మంది తీవ్రవాదుల శవాలు ఏవీ?
బాలాకోట్లో భారత వాయుసేన దాడిలో 300కుపై తీవ్రవాదులు చనిపోయి ఉంటారని భారత్ అధికారికంగా ప్రకటించింది. దాని తర్వాత పాకిస్తాన్ ప్రతిదాడికి దిగడం, మన విమానాలు తిప్పికొట్టడం, అభినందన్ పాకిస్తాన్ సైన్యానికి దొరకడం, విడుదల… ఇవన్నీ ఒకదానివెంట మరొకటి చకచకా జరిగిపోయాయి. కానీ చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న… భారత వైమానిక దాడిలో చనిపోయినట్టుగా చెబుతున్న తీవ్రవాదుల శవాలు ఏమయ్యాయి? 300 మందికిపైగా చనిపోతే కనీసం ఒక్క శవమైనా కనిపించకుండా ఎలాపోతాయి? దాడులను వీడియో తీసినట్టే దాడి తర్వాత …