Andhra Politics

టీడీపీ వ్యూహంతో ప‌ర్యాట‌క కేంద్రాలుగా మారిన పోల‌వ‌రం, అమ‌రావ‌తి

ఏపీలో ఏమీ అభివృద్ధి జ‌ర‌గ‌డం లేద‌నీ, అంతా గ్రాఫిక్స్ మాయాజాలం త‌ప్ప అక్క‌డ ఏమీ లేద‌ని విమ‌ర్శిస్తున్న‌వారికి టీడీపీ ప్ర‌భుత్వం గ‌ట్టిగానే జ‌వాబు చెబుతున్న‌ట్టుంది. పోల‌వరం, అమ‌రావ‌తిలో ఏం జ‌రుగుతుందో ప్ర‌జ‌ల‌కు స్వ‌యంగా చూపించ‌డానికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్ర‌త్యేక బ‌స్సుల్లో జనాన్ని త‌ర‌లిస్తున్నారు. పోలవ‌రం ప‌నులు, అమ‌రావ‌తిలో నిర్మాణాల‌ను అధికారులు, నాయ‌కులు ద‌గ్గ‌రుండి జ‌నాల‌కు చూపిస్తున్నారు. దీంతో పోల‌వ‌రం, అమ‌రావ‌తి ప్రాంతాలు ప‌ర్యాట‌క ప్ర‌దేశాలుగా మారాయి. రోజూ వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఈ ప్ర‌దేశాల‌కు …

టీడీపీ వ్యూహంతో ప‌ర్యాట‌క కేంద్రాలుగా మారిన పోల‌వ‌రం, అమ‌రావ‌తి Read More »

క‌ర్రీ పాయింట్లు పెట్టుకోవాల‌న్న కేసీఆర్ ఇప్పుడేమంటారు: యామినీ శ‌ర్మ‌ సాదినేని

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై టీడీపీ అధికార ప్ర‌తినిధి యామినీ శ‌ర్మ సాదినేని విరుచుకుప‌డ్డారు. మేడిన్ జ‌పాన్‌, మేడిన్ జ‌ర్మ‌న్ త‌ర‌హాలో త్వ‌ర‌లోనే మేడిన్ ఏపీ నినాదం రాబోతుంద‌ని యామినీ చెప్పారు. అనంత‌పురం జిల్లాలో స్థాపించిన‌ కియా మోటార్స్ నుంచి తొలి కారు వెలువ‌డ్డాక యామినీ శ‌ర్మ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్ప‌డ్డాక‌ ఆంధ్రావాళ్లు క‌ర్రీ పాయింట్లు పెట్టుకోవాల్సి వ‌స్తుంద‌ని హేళ‌న చేసిన కేసీఆర్ ఇప్పుడు ఏమంటారో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. మ‌రోవైపు చంద్ర‌బాబు నాయుడు కూడా రాయ‌ల‌సీమ‌ను ర‌త్నాల …

క‌ర్రీ పాయింట్లు పెట్టుకోవాల‌న్న కేసీఆర్ ఇప్పుడేమంటారు: యామినీ శ‌ర్మ‌ సాదినేని Read More »

ఇంత‌కీ ద‌గ్గుబాటి పోటీ చేస్తారా.. లేదా..?

ఎన్టీఆర్ మ‌న‌వ‌డు ద‌గ్గుబాటి హితేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేర‌డంతో ఎన్టీఆర్ కుటుంబ రాజ‌కీయాలు మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చాయి. తెలుగుదేశంలో అధికార మార్పిడి సంద‌ర్భంలో చంద్ర‌బాబు వెంట ఉన్న ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు కుటుంబం త‌ద‌నంత‌ర ప‌రిణామాల్లో టీడీపీకి, చంద్ర‌బాబుకు దూరంగా జ‌రిగింది. అక్క‌డ నుంచి కాంగ్రెస్‌; ఆ తర్వాత బీజేపీ, ఇప్పుడు వైసీపీ.. ఇలా ద‌గ్గుబాటి కుటుంబ రాజ‌కీయ ప్ర‌స్థానం సాగుతోంది. దీన్ని ప్ర‌జ‌లు ఎలా స్వీక‌రిస్తార‌నేది ఎన్నిక‌ల్లో చూడాల్సిన అంశ‌మే. ద‌గ్గుబాటి కుటుంబానికి ప్ర‌కాశం జిల్లాలో మంచి …

ఇంత‌కీ ద‌గ్గుబాటి పోటీ చేస్తారా.. లేదా..? Read More »