Andhra Politics

మోదీ స‌భ ఫ్లాప్‌కు టీడీపీ ప‌క్కా వ్యూహం

ఒక‌సారి వాయిదా ప‌డిన మోదీ ఏపీ ప‌ర్య‌ట‌న ఈసారైనా విజ‌య‌వంతం అవుతుందా? ఈమ‌ధ్య‌నే బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా శ్రీకాకుళం ప‌ర్య‌ట‌న ఘోరంగా విఫ‌ల‌మైంది. స‌భ‌లో వంద‌ల సంఖ్య‌లో కూడా జ‌నం లేకపోవ‌డంతో అమిత్ షా స‌భ‌ను ర‌ద్దు చేసుకొని తిరిగి వెళ్లిపోవాల్సి వ‌చ్చింది. ఈ చేదు అనుభవంతో బీజేపీ టెన్ష‌న్‌లో ఉంది. ఏకంగా ప్ర‌ధాని ప‌ర్య‌ట‌నే విఫ‌లం అయిందంటే దేశవ్యాప్తంగా ప‌రువు పోతుంద‌నే ఒత్తిడిలో ఉంది. అమిత్ షా స‌భ లాగ‌నే ప్ర‌ధాని స‌భ‌కు కూడా …

మోదీ స‌భ ఫ్లాప్‌కు టీడీపీ ప‌క్కా వ్యూహం Read More »

రాజ‌కీయాల్లోకి గ‌జ‌ప‌తిరాజుల‌ వార‌సురాలు

బీజేపీ అధినేత అమిత్ షా శ్రీకాకుళం ప‌ర్య‌ట‌న ద్వారా చాలామందికి తెలియ‌ని ఓ వ్య‌క్తి వెలుగులోకి వ‌చ్చారు. ఆమె సంచైతా గ‌జ‌ప‌తిరాజు. పూస‌పాటి రాజ‌వంశీయుల కుమార్తెగా ఆమె స‌భ‌కు హైలైట్‌గా నిలిచారు. సంచైతా గ‌జ‌ప‌తిరాజు మాజీ మంత్రి పి. ఆనంద గ‌జ‌ప‌తిరాజు మొద‌టి భార్య ఉమా గ‌జ‌పతిరాజు కుమార్తె. సంచైత ఇటీవ‌లే బీజేపీలో చేరారు. ఈ నేప‌థ్యంలోనే శ్రీకాకుళం అమిత్ షా స‌భ‌లో ప్రధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. సంచైత తండ్రి ఆనంద‌గ‌జ‌పతిరాజు, ప్ర‌స్తుత ఎంపీ, మాజీ కేంద్ర …

రాజ‌కీయాల్లోకి గ‌జ‌ప‌తిరాజుల‌ వార‌సురాలు Read More »

అమిత్ షా స‌భకు ఖాళీ కుర్చీల స్వాగ‌తం

బీజేపీ నాయ‌కుల‌కు ఏపీలో ఘోర అవ‌మానాలు త‌ప్ప‌డం లేదు. బ‌స్సు యాత్ర ప్రారంభించ‌డానికి శ్రీకాకుళం వ‌చ్చ‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాకు చేదు అనుభవం ఎదురైంది. క‌నీసం కుర్చీల నిండా కూడా జ‌నం లేక‌పోవ‌డంతో ఆయ‌న ఏవో కొన్ని మాట‌లు మాట్లాడి బ‌స్సు యాత్ర‌కు జండా ఊపి వెళ్లిపోయారు. సాయంత్రం జ‌ర‌గాల్సిన బ‌హిరంగ స‌భ‌ను కూడా ర‌ద్దు చేసుకున్నారు. ఇదీ ఏపీలో బీజేపీ ప‌రిస్థితి. ఇక త్వ‌ర‌లో రానున్న మోదీకి ఎలాంటి అనుభవం ఎదుర‌వుతుందో చూడాలి. …

అమిత్ షా స‌భకు ఖాళీ కుర్చీల స్వాగ‌తం Read More »