Andhra Politics

మోదీ స‌భ‌కు వైసీపీ జ‌న స‌మీక‌ర‌ణ

గుంటూరులో నిర్వ‌హించిన మోదీ స‌భ‌కు వైసీపీ జ‌నాన్ని స‌మీక‌రించింద‌ని నారా లోకేష్ విమ‌ర్శించారు. జ‌గ‌న్ ఫొటోలు, బీజేపీ జెండాలు క‌ట్టిన ఆటోల ఫొటోల‌ను ఈ సంద‌ర్భంగా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో లోకేష్ అప్‌లోడ్ చేశారు. దీంతో మ‌రోసారి వైసీపీ, బీజేపీ మ‌ధ్య మైత్రి బ‌య‌ట‌ప‌డింద‌ని లోకేష్ విమ‌ర్శించారు. దీంతోపాటు ప్ర‌ధాని మోదీ ఏపీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జ‌గ‌న్‌పై నారా లోకేష్ ధ్వ‌జ‌మెత్తారు. ఏపీ అంతా మోదీ ప‌ర్య‌ట‌న‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు చేస్తుంటే వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఏం …

మోదీ స‌భ‌కు వైసీపీ జ‌న స‌మీక‌ర‌ణ Read More »

ఏపీ కాంగ్రెస్‌ను చంద్రబాబుకు వ‌దిలేసిన రాహుల్

రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీలో వేర్ల‌తో స‌హా కూలిపోయిన మ‌హా వృక్షంలా కాంగ్రెస్ పార్టీ మిగిలిపోయింది. గ‌త ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం మాట అటుంచి, ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలో కూడా డిపాజిట్ తెచ్చుకోలేక‌పోయింది కాంగ్రెస్‌. ఓట్ల శాతం 1 శాతానికి ప‌రిమిత‌మై పోయింది. ఇంత దారుణంగా దెబ్బ‌తిన్న కాంగ్రెస్‌ను మ‌ళ్లీ పున‌ర్ నిర్మించాల‌న్న ధ్యాస, ఆశ కాంగ్రెస్ అధినాయ‌క‌త్వానికి ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. అందుకే ఏపీలో కాంగ్రెస్ వ్య‌వ‌హారాల‌ను కూడా రాహుల్ గాంధీ గాలికొదిలేసిన‌ట్టు క‌నిపిస్తుంది. తెలుగుదేశంతో పొత్తువ‌ల్ల ఏపీలో కాంగ్రెస్‌ …

ఏపీ కాంగ్రెస్‌ను చంద్రబాబుకు వ‌దిలేసిన రాహుల్ Read More »

మోదీ ప‌ర్య‌ట‌నపై తీవ్ర నిర‌స‌న‌లు.. మ‌ట్టి, నీళ్ల కుండ‌ల‌తో ఆందోళ‌న‌లు

ప్ర‌ధాన‌మంత్రి ఏపీ ప‌ర్య‌ట‌న ఉద్రిక్తంగా మారుతోంది. నిధుల విష‌యంలో ఏపీకి జ‌రిగిన అన్యాయం, ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రం వైఖ‌రిని వ్య‌తిరేకిస్తూ శాంతియుతంగా నిర‌స‌న‌లు తెల‌పాల‌ని తెలుగుదేశం పిలుపు ఇచ్చింది. దీంతో ఇప్ప‌టికే నిర‌స‌న కార్య‌క్ర‌మాలు రాష్ట్రవ్యాప్తంగా ఊపందుకున్నాయి. కొన్ని ప‌థ‌కాలు ప్రారంభించి, అనంత‌రం బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడ‌టానికి ఆదివారం ప్ర‌ధాని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రానున్నారు. ప్ర‌ధాని విమానం దిగి గుంటూరు చేరుకునే గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం – గుంటూరు ర‌హ‌దారిలో భారీఎత్తున హోర్డింగులు, ఫ్లెక్సీలు వెలిశాయి. మోదీ గో …

మోదీ ప‌ర్య‌ట‌నపై తీవ్ర నిర‌స‌న‌లు.. మ‌ట్టి, నీళ్ల కుండ‌ల‌తో ఆందోళ‌న‌లు Read More »