Andhra Politics

కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పర్యటన

ముఖ్యాంశాలు: కడప నగరంలో విస్తృతంగా పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా. కడప జడ్పీ కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్ , మునిసిపల్ మైదానం లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ పరిశీలించిన అంజాద్ బాషా. కరోనా నేపథ్యంలో ప్రజలను పలు సూచనలు. కడప నగరంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పర్యటించారు. కూరగాయల కొనుగోలుకు నగరంలోని మార్కెట్లకు వచ్చే ప్రజలు సామాజిక దూరం పాటించాలని సూచనలు చేశారు. అంతేగాకుండా కరోనా వైరస్ వ్యాప్తి …

కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పర్యటన Read More »

తెలుగుదేశం పార్టీకి 38 ఏళ్లు

అమరావతి – హలో ఏపీ న్యూస్ ప్రతినిధి: నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి 38 ఏళ్లు. తెలుగుదేశం పార్టీ నేటితో 37 ఏళ్లు పూర్తిచేసుకొని 38వ వసంతంలోకి అడుగుపెట్టింది. కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ ప్రకటించినందున ఈసారి నేతలంతా ఇళ్లలోనే పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోనున్నారు. ఇళ్లపై తెలుగుదేశం జెండాలు ఎగరేసి ఎన్టీఆర్ చిత్రపటాల వద్ద నివాళులు అర్పించాలని అధినేత చంద్రబాబు సూచించారు. ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని తెలుగుదేశం ఎన్టీ ఆర్ మరణానంతరం కూాడా …

తెలుగుదేశం పార్టీకి 38 ఏళ్లు Read More »

రాజధాని మార్పుకు అది కారణం ఎలా అవుతుంది?

ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించడానికి ప్రభుత్వం, ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్న మద్దతుదారులు చెబుతున్న ప్రధాన కారణాల్లో ఒకటి.. అభివృద్ధి వికేంద్రీకరణ. కానీ వాస్తవాలను పరిశీలిస్తే ఈ వాదనలో పెద్దగా పసలేదని తెలుస్తుంది. ఎందుకంటే అభివృద్ధి జరగని చోటకు రాజధానిని తరలించి అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నాం అంటే సహేతుకంగా ఉంటుంది. కానీ ఇక్కడ అభివృద్ధి లేనిది అమరావతిలోొ.. అభివృద్ధి జరిగింది విశాఖలో.. మరి విశాఖకు రాజధాని తరలింపు అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా అవుతుంది? అమరావతిలో అసలు …

రాజధాని మార్పుకు అది కారణం ఎలా అవుతుంది? Read More »