Andhra Politics

వైసీపీ, జ‌న‌సేన పొత్తు కోసం బీజేపీ రాయ‌బారం

ఏపీలో ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. తెలంగాణ‌లో కేసీఆర్ వ్యూహాన్ని ఫాలో అవుతూ నోటిఫికేష‌న్ కంటే బాగా ముందుగానే ఒకేసారి 70 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డానికి తెలుగుదేశం పార్టీ సిద్ధ‌మ‌వుతోంది. కాంగ్రెస్‌తో పొత్తు కూడా దాదాపు లేన‌ట్టే. కాంగ్రెస్ నాయకుల‌కు ఇది అర్థ‌మైన‌ట్టుంది. సొంత ప్ర‌యత్నాలు చేసుకుంటున్నారు. ఎటొచ్చీ అర్థం కాకుండా ఉంది… వైసీపీ, జ‌న‌సేన‌, ఇత‌ర పార్టీల పొత్తులే. ప్ర‌స్తుతానికైతే వైసీపీ, జ‌న‌సేన మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితులు ఉన్నాయి. రెండు పార్టీల నేత‌లు ప‌రస్ప‌ర …

వైసీపీ, జ‌న‌సేన పొత్తు కోసం బీజేపీ రాయ‌బారం Read More »

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమెరికా ప‌ర్య‌ట‌న వెనుక‌…?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమెరికాలో యాత్ర‌లో ఉన్నారు. పార్టీ ముఖ్య‌నేత, మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌తో క‌లిసి యూఎస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న వెనుక ఆంత‌ర్యం ఏమిట‌నేది ఇంకా ఎవ‌రికీ నిర్దిష్టంగా తెలియ‌లేదు. రానున్న అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు నిధుల సేక‌ర‌ణే ల‌క్ష్యంగా ప‌ర్య‌ట‌న చేస్తున్న‌ట్టు వినికిడి. జ‌న‌సేన వ‌ర్గాలు మాత్రం ఏపీలో పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డానికి త‌మ నేత అమెరికా వెళ్లిన‌ట్టు చెప్పుకుంటున్నారు. ఇది విన‌డానికి కొంచెం విడ్డూరంగానే …

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమెరికా ప‌ర్య‌ట‌న వెనుక‌…? Read More »

తెలుగువారి సిలికాన్ సిటీగా తిరుప‌తి

ఏపీలో ప‌రిశ్ర‌మ‌ల‌కు శంకుస్థాప‌న‌లు ఊపందుకుంటున్నాయి. గ‌డ‌చిన‌వారంలోనే అమ‌రావ‌తిలో 5 ఐటీ కంపెనీలు, తాజాగా తిరుప‌తిలో ఎలక్ట్రానిక్ ప‌రిక‌రాల త‌యారీ కంపెనీ టీసీఎల్ కేంద్రాల‌కు ప్రారంభోత్స‌వాలు జ‌రిగాయి. ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌చ్చు… గెల‌వొచ్చు కానీ విభ‌జ‌న‌తో తీవ్రంగా న‌ష్ట‌పోయిన రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న విష‌యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చొర‌వ అభినంద‌నీయ‌మే. అనంత‌పురంలో కియా కార్ల కంపెనీ, శ్రీ సిటీ, అమ‌రావ‌తిలో హెచ్‌సీఎల్ లాంటివి స‌మీప భ‌విష్య‌త్తులో ఏపీకి గుర్తింపు తీసుకురానున్నాయి. తాజాగా తిరుపతి సమీపంలోని ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీ ప‌రిశ్ర‌మ‌లు …

తెలుగువారి సిలికాన్ సిటీగా తిరుప‌తి Read More »