కేంద్రం జోక్యంతో… కోడి కత్తి కేసు కీలక మలుపు
వైజాగ్ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై కోడి కత్తితో దాడి జరిగిన కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ చేస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జగన్పై దాడి జరిగిన ప్రదేశం కేంద్ర పరిధిలోకి వస్తుంది కాబట్టి కేంద్ర సంస్థ చేత విచారణ జరిపించాలని జగన్ తరఫు న్యాయవాదులు కోరడంతో హైకోర్టు దీనికి అంగీకరించింది. మరోవైపు ఎన్ఐఏ ఈ కేసులో అత్యుత్సాహం ప్రదర్శించడం …