కేసీఆర్కు ఫోన్చేసి… అన్నా.. చాలా మంచి పని చేశారని చెప్పా
ఇటీవల టీవీ9, సాక్షి టీవీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ప్రశంసల జల్లులు కురిపించారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గెలిచాక తొలిసారిగా ఫోన్ చేసి… అన్నా, అభినందనలు… టీడీపీని ఓడించి చాలా మంచి పని చేశారు… అన్ని చెప్పినట్టు జగన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను జగన్ ప్రస్తావించడం విశేషం. కేసీఆర్గారు ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రధానికి …
కేసీఆర్కు ఫోన్చేసి… అన్నా.. చాలా మంచి పని చేశారని చెప్పా Read More »