జగన్ కేసులో ఐఏఎస్లకు ఊరట – ఫలితం ఇస్తున్న పొత్తు
వైసీపీ – బీజేపీ – టీఆర్ఎస్ పొత్తు లేదా పరస్పర అవగాహన ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. జగన్ అక్రమాస్తుల కేసులో కీలక నిందితులుగా అనేకమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఇందులో భాగంగా బి.పి.ఆచార్య, ఆదిత్యనాథ్ అనే ఐఏఎస్లపై కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసి విచారణ జరుపుతుంది. తాజాగా వీరిపై విచారణ జరపాలంటే ప్రభుత్వ అనుమతి అవసరమని, ముందుగా అది తీసుకోవాలని సూచిస్తూ తెలంగాణ హైకోర్టు ఐద్దరు ఐఎఎస్లపై కేసులను కొట్టివేసింది. ఇప్పుడు ఈడీ …
జగన్ కేసులో ఐఏఎస్లకు ఊరట – ఫలితం ఇస్తున్న పొత్తు Read More »