Andhra Politics

జ‌గ‌న్ కేసులో ఐఏఎస్‌ల‌కు ఊర‌ట – ఫ‌లితం ఇస్తున్న పొత్తు

వైసీపీ – బీజేపీ – టీఆర్ఎస్ పొత్తు లేదా ప‌ర‌స్ప‌ర‌ అవ‌గాహ‌న ఫ‌లితాల‌ను ఇవ్వ‌డం ప్రారంభించింది. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో కీల‌క నిందితులుగా అనేక‌మంది ఐఏఎస్ ఆఫీస‌ర్లు కూడా ఉన్నారు. ఇందులో భాగంగా బి.పి.ఆచార్య‌, ఆదిత్య‌నాథ్ అనే ఐఏఎస్‌ల‌పై కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కేసులు న‌మోదు చేసి విచారణ జ‌రుపుతుంది. తాజాగా వీరిపై విచార‌ణ జ‌ర‌పాలంటే ప్ర‌భుత్వ అనుమ‌తి అవ‌స‌ర‌మ‌ని, ముందుగా అది తీసుకోవాల‌ని సూచిస్తూ తెలంగాణ హైకోర్టు ఐద్ద‌రు ఐఎఎస్‌ల‌పై కేసుల‌ను కొట్టివేసింది. ఇప్పుడు ఈడీ …

జ‌గ‌న్ కేసులో ఐఏఎస్‌ల‌కు ఊర‌ట – ఫ‌లితం ఇస్తున్న పొత్తు Read More »

కేసీఆర్ ప‌థ‌కాల‌తో ఎన్నిక‌ల‌కు..

తెలంగాణ‌లో కేసీఆర్ ఎన్నిక‌ల అనుభ‌వం ఏపీలో చంద్ర‌బాబు నాయుడుకు బాగా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ట్టుంది. సెంటిమెంట్‌, రైతు బంధు, క‌ళ్యాణ ల‌క్ష్మి, డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప‌థ‌కం లాంటి సంక్షేమ ప‌థ‌కాలు కేసీఆర్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాయి. దీంతో చంద్ర‌బాబు నాయుడు కూడా అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఇందులో భాగంగానే ఇటీవ‌ల పించ‌ను రూ.1000 నుంచి రూ.2000 ల‌కు పెంచారు. మ‌రిన్ని ప‌థ‌కాలు ప్ర‌క‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ఫిబ్ర‌వ‌రిలో నోటిఫికేష‌న్ రావ‌చ్చు. అంటే ఇంకా ఓ నెల …

కేసీఆర్ ప‌థ‌కాల‌తో ఎన్నిక‌ల‌కు.. Read More »

కాంగ్రెస్‌తో జ‌త‌క‌ట్ట‌డం ఎన్టీఆర్ స్ఫూర్తి ఎలా అవుతుంది?

ఏపీలో భారీగా ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌ల కార్య‌క్ర‌మానికి తెలుగు దేశం పార్టీ తెర‌దీసింది. అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు నియోజ‌క వ‌ర్గం స‌త్తెన‌ప‌ల్లిలో ఎన్టీఆర్ భారీ విగ్ర‌హావిష్క‌ర‌ణతో ఇది మొద‌లైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 100 విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేయాల‌ని తెలుగుదేశం పార్టీ ఆలోచ‌న‌. స‌త్తెన‌ప‌ల్లిలో విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించి ఫొటోదిగిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఆ త‌ర్వాత మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తితో పోరాడాల‌ని తెలుగుదేశం నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపు ఇచ్చారు. అంత‌వ‌ర‌కు బాగానే ఉంది కానీ దేని గురించి …

కాంగ్రెస్‌తో జ‌త‌క‌ట్ట‌డం ఎన్టీఆర్ స్ఫూర్తి ఎలా అవుతుంది? Read More »