అధిక ధరలకు అమ్మితే జైలుకే – ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ నేపథ్యంలో కొన్ని కఠిన నిర్ణయాలను ప్రకటించారు. ముఖ్యాంశాలు: 1) మరింత పటిష్టంగా లాక్డౌన్ అమలు చేయనున్నాం. 2) అర్బన్ ప్రాంతాల్లో ప్రస్తుతం పాటిస్తున్న సమయం కుదింపు చేయనున్నాం. 3) పట్టణాలు, నగరాల్లో ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకే నిత్యావసరాలకోసం అనుమతి ఉంటుంది. 4) మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంటవరకూ అనుమతి ఉంటుంది. 5) నిత్యావసరాలను అధిక …
అధిక ధరలకు అమ్మితే జైలుకే – ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి Read More »